శ్రావణ మాసం అంటే శుభ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం
శ్రావణ మాసం అంటే శుభ మాసం. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు
ఎంతో పవిత్రమైనవి. వివాహాది శుభకార్యాలు, నోములు, వ్రతాలు అన్నీ ఈ మాసంలోనే
ఎక్కువ...
చరిత్ర సృష్టించిన ఇస్రో.. చంద్రయాన్-2 విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్...
ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
నటీనటులు: రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే...
BALAKRISHANA BIRTHDAY CELEBRATIONS
అఖిలాంధ్రుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ . బసవతారకంల పుణ్యదంపతులకు తాను కుమారుడిగా జన్మించడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు నందమూరి బాలకృష్ణ . హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఆయన సోమవారం...
నేటి యువతరానికి జగన్ ఆదర్శం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా... అనే పదాలను అశేష జనవాహిని సమక్షంలో పలికేందుకు వైఎస్ జగన్ శ్వాసించాడు. స్వప్నించాడు. పరితపించాడు. అదే లక్ష్యమై ముందుకు సాగాడు....
మంగళగిరిలో లోకేష్ పంచిన రూ. 200 కోట్లు వృధా ..!
మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపి మంత్రి నారా లోకేష్పై సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ఆర్సిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో గెలుపు కోసం టిడిపి అడ్డదారులు తొక్కిందని మండిపడ్డారు. అయినా...
దేశంలో ఎన్నికల ప్రచారానికి తెర
లోక్సభ ఏడవ దశ ఎన్నికల ప్రచారానికి ఇవాళ సాయంత్రం తెర పడింది. దీనితో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో...
ఏపిలో 19 చోట్ల రీపోలింగ్ కు టిడిపి డిమాండ్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు....
బిజేపి – వైసిపి కుట్రతోనే చంద్రగిరి రీ పోలింగ్
ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్కు
ఈసీ ఆదేశించిందంటే .. కేవలం BJP , YCP కుట్రేనని ఏపీ మంత్రి దేవినేని
ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో...
బాబు మాటతీరులో మార్పు వచ్చింది – అంబటి
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు అర్థం అయిందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు మాటతీరులో మార్పు వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు...